‘కేసీఆర్‌ సర్‌.. నిన్ను నాయినా అని పిలవనా?’
నటుడు, రచయిత ఉత్తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెరపై వైవిధ్య పాత్రల్లో కనిపించి మెప్పించే ఈ నటుడిలో గొప్ప రచయిత దాగి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత, వాస్తవిక సంఘటనలపై తన అంతరంగంలో మెదిలిన భావాలను సూటిగా, నిక్కశ్చిగా చెప్పడం పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గతంలో షార్ట్‌ కట్‌ అంటూ …
వలంటీర్‌పై టీడీపీ నాయకుల దాడి
చౌటగోగులపల్లి(పీసీపల్లి):  ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించిన వలంటీర్‌పై టీడీపీ నాయకులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే..మండల పరిధిలోని చాటగోగులపల్లిలో వైద్య సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల శ్రీకాకుళం జిల్ల…
కరోనా వైరస్‌: ప్లాస్టిక్‌, మొబైల్‌ ఫోన్లపై 72 గంటలు!
హైదరాబాద్‌: 70 ఏళ్లు పైబడిన వారికి కరోనా వైరస్‌ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఏషియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ డా.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. అయితే, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వైరస్‌ వ్యాప్తి, …
డాట్‌ను ఆశ్రయించిన వొడాఫోన్‌ ఐడియా
ముంబై  : సగటు స్ధూల రాబడి (ఏజీఆర్‌)పై ప్రభుత్వానికి బకాయిల చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన  వొడాఫోన్‌ ఐడియా  ఊరటను కోరుతూ టెలికాం శాఖ (డాట్‌)ను ఆశ్రయించింది. తమకు రావాల్సిన రూ 8000 కోట్ల జీఎస్టీ రిఫండ్‌ను సర్దుబాటు చేయాలని కోరింది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని కూడా వొడాఫోన…
భారత్‌ మెనూ ట్రంప్‌నకు నచ్చేనా?
న్యూఢిల్లీ:  అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌  పర్యటన కోసం భారత్‌ చాలానే ఏర్పాట్లు చేసింది. ఆయనకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే అందరూ ‘ట్రంప్‌.. భారత్‌ గురించి ఏం మాట్లాడుతారు... ఈ పర్యటనతో భారత్‌- అమెరికా సంబంధాలు ఎలా మెరుగుపడతాయి’ అని ఆలోచిస్తుంటే ట్రంప్‌ సిబ్బంది మాత్…
ఏడు వారాల నగలతో దుర్గమ్మ దర్శనం
విజయవాడ: ఈ నెల 12 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఏడు వారాల నగలతో దర్శనమివ్వనున్నారు. శనివారం దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. సోమవారం​‍-ముత్యాల అలంకారం, మంగళవారం-పగడాలు అలంకారం, బుధవారం-పచ్చల అలంకారం, గురువారం- కనక పుష్య రాగాల అలంకారం, శుక్రవారం-వజ్రాల…